అమెరికాలో చిక్కుబడ్డ విద్యార్థులకు ఊరట
భారత్‌తో సహా వివిధదేశాల నుంచి చదువుకునేందుకు అమెరికాకు వచ్చి కరోనా కల్లోలం కారణంగా ఇబ్బందుల పాలైన విద్యార్థులకు ఊరట కతలిగించే వార్త ఇది. కోవిడ్-19 ఎమర్జెన్సీ కారణంగా అమెరికాలో చిక్కుబడ్డ విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారు ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని అమెర…
రైతుల భూపంపిణీ జీవోపై హైకోర్టు స్టే
అమరావతి రాజధాని ప్రాంతంలో వేరే ప్రాంతాలవారికి భూములిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు  స్టే  ఇచ్చింది. గుంటూరు, విజయవాడ, దుగ్గిరాల, పెదకాకాని ప్రాంతాలకు చెందిన…51 వేలమందికి 1,215 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవోపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజధాని రైతులు.. జీవోను హైకోర్ట…
ప్రభుత్వ ఆదేశాలు దిక్కరిస్తే అరెస్ట్‌ చేస్తాం...
ప్రభుత్వ ఆదేశాలు దిక్కరిస్తే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల రాజన్న జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసమే లాక్‌డౌన్‌ ఆదేశాలు జారీ చేశాం. టూ వీలర్‌పై ఒక్కరు, ఫోర్‌ వీలర్‌పై ఇద్దరికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీరు కూడా అత్యవరస పరిస్థితి ఉం…
బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి
రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ విధానాన్ని తప్పనిసరిచేస్తూ జేఎన్టీయూహెచ్‌ నిర్ణయం తీసుకున్నది. అన్ని కాలేజీలు ఈ నిబంధనను పాటించాలని.. లేకుంటే అఫిలియేషన్‌కు అవకాశం ఉండదని పేర్కొన్నది. మంగళవారం జేఎన్టీయూహెచ్‌ ఇంచార్జి వీస…
డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లు ఏకగ్రీవం
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌, జిల్లా మార్కెటింగ్‌ సొసైటీలకు సంబంధించిన డైరెక్టర్ల స్థానాలకు సింగిల్‌ సెట్‌ నామినేషన్లు దాఖలు కావడంతో ఈ రెండు సంఘాలకు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ కార్యాలయ సమావేశ మందిరంలో వేరువేరుగా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింద…
స్ఫూర్తిదాయక జీవితమంటే ఇదే: రజినీకాంత్‌
దాదాపు 4 దశాబ్దాలు వెండితెరపై నటించిన తాను త్వరలో బుల్లితెర (టీవీ)పై కనిపించనున్నానని తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ చెప్పారు. డిస్కవరీ చానెల్‌ ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌' కార్యక్రమంలో బేర్‌గ్రిల్స్‌తో కలిసి కనిపిస్తానన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌' కార్యక్రమంలో ప్ర…